రంగడు-సింగడు-ఉద్యోగం
అనగనగా ఒక రాజ్యంలో సింగడు,రంగడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.వారి ఇంట్లో వాళ్ళు మీరు ఏ పని చేయడం లేదు అని తిట్టి ఇంట్లో నుండి గెంటేశారు.సింగడు ఏదిఅయినా మన మంచికే అని అనుకుంటాడు అందరికి అలాగే చెప్తాడు.రంగడిని తీసుకుని ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్లారు. వారు అలా వెళుతుండగా వారికి సింహాగర్జన వినిపించింది ఇద్దరూ వెంటనే చెట్టు ఎక్కి కోమ్మల్లో దాక్కున్నారు. రంగడు అరేయ్ సింగా మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో తెలుసా మనం ఈ దారిన వద్దు అంటే నువ్వు తెచ్చావు అంటాడు ఎమీ కాదులే నువ్వు గబరపడకు అన్నాడు.మెల్లిగా చెట్టు దిగి చుట్టూ చూసి వేరే దిక్కుగా నడవడం మొదలు పెట్టారు.వెళుతుంటే దారిలో వారికి ఒక ఉంగరం కనిపించింది.దానిని రంగడు వేలికి పెట్టుకున్నాడు. కొంతదూరంలో వారికి భటులు ఎదురుపడ్డారు.రంగడి చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి వాళ్ళను రాజు గర్ దగ్గరికి తీసుకెళ్ళారు. రంగడు భయపడుతున్నాడు, సింగడు ఎమి పర్లేదు మిత్రమా అంత మన మంచికే ఎక్కడ నుండో ప్రయాణం చేసి వచ్చి రాజు గారిని నేరుగా చూసే అవకాశం వచ్చింది అంటాడు.రాజు గారు వారిని గురించి
అడిగాడు,వారు జరిగింది అంతా చెప్పారు..నాకు నమ్మకం కలగడం లేదు అప్పటిదాకా ఇక్కడే ఉండండి అన్నారు.మీకు ఒక గుర్రాన్ని ఇస్తాను దానికి కాపలా కాయండి అన్నాడు రాజు.ఆ రోజు రాత్రి దానిని ఎవరో ఎత్తుకొని వెళ్లారు .భటులు వీరిద్దరే ఎదో చేశారు అని రాజు దగ్గరకు తీసుకెళ్లారు.అప్పుడు సింగడు నిజంగా మేము దొంగతనం చేస్తే మేము ఇక్కడ ఉండము కదా అన్నాడు.సరే అయితే వెళ్లి గుర్రాన్ని వెతకండి అని చెప్పాడు.అలా వెళుతుండగా వీళ్లిదరికి ఒక దగ్గర కట్టేసి ఉన్న గుర్రం కనిపించింది.అక్కడ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు అందరి దృష్టి గుర్రం మీదనే ఉంది కోటలోనికి వెళ్ళడానికి ఇదే సరైన సమయం ఎలాగూ సైనికధికారి అక్కడ సైనికాధికారి మన మనిషే అని మాట్లాడుకోవడం వాళ్ళు విన్నారు.వెంటనే వెళ్లి రాజుకు విషయం చెప్పారు.గుర్రాన్ని కాపాడారు,సైనికాధికారి మోసం బయటపడింది.వాళ్లకు ఉద్యోగం దొరికింది.అప్పుడు సింగడు ఎంత కష్టం వచ్చినా సరే అది మనకు అనుకూలంగా వుంటుందనే ఆలోచనతో మందుకెళ్తే ఏదయినా సాదించొచ్చు అన్నాడు.
అడిగాడు,వారు జరిగింది అంతా చెప్పారు..నాకు నమ్మకం కలగడం లేదు అప్పటిదాకా ఇక్కడే ఉండండి అన్నారు.మీకు ఒక గుర్రాన్ని ఇస్తాను దానికి కాపలా కాయండి అన్నాడు రాజు.ఆ రోజు రాత్రి దానిని ఎవరో ఎత్తుకొని వెళ్లారు .భటులు వీరిద్దరే ఎదో చేశారు అని రాజు దగ్గరకు తీసుకెళ్లారు.అప్పుడు సింగడు నిజంగా మేము దొంగతనం చేస్తే మేము ఇక్కడ ఉండము కదా అన్నాడు.సరే అయితే వెళ్లి గుర్రాన్ని వెతకండి అని చెప్పాడు.అలా వెళుతుండగా వీళ్లిదరికి ఒక దగ్గర కట్టేసి ఉన్న గుర్రం కనిపించింది.అక్కడ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు అందరి దృష్టి గుర్రం మీదనే ఉంది కోటలోనికి వెళ్ళడానికి ఇదే సరైన సమయం ఎలాగూ సైనికధికారి అక్కడ సైనికాధికారి మన మనిషే అని మాట్లాడుకోవడం వాళ్ళు విన్నారు.వెంటనే వెళ్లి రాజుకు విషయం చెప్పారు.గుర్రాన్ని కాపాడారు,సైనికాధికారి మోసం బయటపడింది.వాళ్లకు ఉద్యోగం దొరికింది.అప్పుడు సింగడు ఎంత కష్టం వచ్చినా సరే అది మనకు అనుకూలంగా వుంటుందనే ఆలోచనతో మందుకెళ్తే ఏదయినా సాదించొచ్చు అన్నాడు.
Comments
Post a Comment